Minister PA Satish Case
సీఎం పర్యటనకు మంత్రి డుమ్మా.. టీడీపీలో వేడి చర్చ
పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పర్యటన సందర్భంగా రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరు కాకపోవడం టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శుక్రవారం ...






