Media Representatives
‘నాపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా..’ – టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. తనపై కథనాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే జయరాం మీడియా ప్రతినిధులను బెదిరించడం, పట్టాల మీద ...