Media House Land Controversy

ఆ భూమి ఎలా కేటాయిస్తారు..? ఏబీఎన్ రాధాకృష్ణకు ఏపీ హైకోర్టు షాక్

‘ఆ భూమి ఎలా కేటాయిస్తారు..?’ – ఏబీఎన్ రాధాకృష్ణకు ఏపీ హైకోర్టు షాక్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి త‌ల‌మానికంగా ఉన్న విశాఖ‌ప‌ట్నంలో ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌కు విలువైన భూములు కేటాయించ‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఛానల్‌కు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఉచితంగా ...