Media Freedom

రాజ‌కీయం మారిపోయింది.. - రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాజ‌కీయం మారిపోయింది.. – రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హైదరాబాద్‌‌లోని హెచ్ఐసీసీ వేదికగా భారత్‌ సమ్మిట్-2025 రెండో రోజు కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. తన భారత్ జోడో యాత్ర అనుభవాలను ...