Media Freedom

టీటీడీని బీఆర్ నాయుడు భ్ర‌ష్టుప‌ట్టించాడు - భూమన సంచలన వ్యాఖ్యలు

టీటీడీని బీఆర్ నాయుడు భ్ర‌ష్టుప‌ట్టించాడు – భూమన ఫైర్‌

టీటీడీ (TTD) ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడు (B.R. Naidu)పై వైసీపీ సీనియ‌ర్ నేత‌, టీటీడీ(TTD) మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakar Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటి ...

సాక్షి ప్రసారాల నిలిపివేత.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

‘సాక్షి’ ప్రసారాల నిలిపివేత.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో సాక్షి టీవీ (Sakshi TV) ప్రసారాలను (Broadcasts) అక్రమంగా (Illegally) నిలిపివేసిన (Stopped) ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) ఏపీ ప్రభుత్వానికి (AP Government నోటీసులు (Notices) జారీ ...

సీఎం వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా కౌంటర్

సీఎం వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్

తెలంగాణ (Telangana) సీఎం(CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి సోషల్ మీడియా ...

'రెడ్‌బుక్ రాజ్యాంగం నా వ‌ర‌కు వ‌చ్చింది'.. - సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని

Kommineni’s Arrest: Dissent Meets Detention

Veteran journalist Kommineni Srinivasa Rao (K.S.R.) was arrested on Monday, June 10, 2025, at his residence in Hyderabad’s Journalist Colony and transported to Guntur ...

వైసీపీకి టీడీపీ రూట్ క్లియ‌ర్ చేస్తోందా..?

వైసీపీకి టీడీపీ రూట్ క్లియ‌ర్ చేస్తోందా..?

కూటమి (Coalition) అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఏపీ (Andhra Pradesh)లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్ర‌త్య‌ర్థి పార్టీ టార్గెట్‌గా సాగుతున్న అరెస్టుల ప‌ర్వం తాజాగా జ‌ర్న‌లిస్టులను (Journalists) తాకింది. వైసీపీ ...

'రెడ్‌బుక్ రాజ్యాంగం నా వ‌ర‌కు వ‌చ్చింది'.. - సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని

‘రెడ్‌బుక్ రాజ్యాంగం నా వ‌ర‌కు వ‌చ్చింది’.. – సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని

సీనియర్ జర్నలిస్ట్, సాక్షి మీడియా ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు (కెఎస్ఆర్)ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమ‌వారం హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేశారు. హైద‌రాబాద్ నుంచి గుంటూరుకు త‌ర‌లిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని ...

రాజ‌కీయం మారిపోయింది.. - రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాజ‌కీయం మారిపోయింది.. – రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హైదరాబాద్‌‌లోని హెచ్ఐసీసీ వేదికగా భారత్‌ సమ్మిట్-2025 రెండో రోజు కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. తన భారత్ జోడో యాత్ర అనుభవాలను ...