Maoists

భారీ ఎన్‌కౌంటర్.. ఛత్తీస్‌గ‌ఢ్‌లో 12 మంది మావోయిస్టుల మృతి

భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గ‌ఢ్‌లోని గరియాబంద్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంఘటనలో మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గరియాబంద్ ఎస్పీ ప్రకటన ప్రకారం.. ఈ ఎన్‌కౌంటర్ నిన్న గరియాబంద్ ...

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

మావోయిస్టుల క‌ద‌లిక‌లు ఉన్న‌ట్లు స‌మాచారం అంద‌డంతో ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నారాయణపూర్, దంతెవాడ జిల్లాలలోని దక్షిణ అబూజ్మాద్ అటవీ ప్రాంతంలో శ‌నివారం సాయంత్రం కేంద్ర బ‌ల‌గాలు కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. భ‌ద్ర‌తా ద‌ళాల ఎన్‌కౌంటర్‌లో ...

మావోయిస్టుల సంచలన లేఖ.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

మావోయిస్టుల సంచలన లేఖ.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో “సమతా” పేరిట ఒక సంచలన లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో వారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కార్పొరేట్ ...