Maoists
ఆపరేషన్ కగార్పై ఆర్. నారాయణమూర్తి ఫైర్
ఆపరేషన్ కగార్ (Operation Kagar) పేరుతో మావోయిస్టులపై (Maoists) కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్వహిస్తున్న సైనిక చర్యలను సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి (R. Narayana Murthy) తీవ్రంగా విమర్శించారు. ...
Top Maoist Leaders Killed in Telangana–Chhattisgarh Border Encounter
In a major success for anti-Naxal operations, several high-ranking Maoist leaders were reportedly killed in a fierce encounter on the Telangana–Chhattisgarh border. The gunfight ...
ఆపరేషన్ కర్రెగుట్టలు.. ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు హతం
తెలంగాణ – బీజాపూర్ (Telangana – Bijapur) సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ (Major Encounter)లో మావోయిస్టుల (Maoists) కీలక నేతలు హతమయ్యారు. “ఆపరేషన్ కర్రెగుట్టలు” (Operation Karreguttalu) ప్రాధాన్యం సంతరించుకుంటూ, మావోయిస్టుల ...
ఎన్కౌంటర్.. మావోయిస్టు కీలక నేత హతం
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని గరియాబంద్ (Gariaband) జిల్లాలో భద్రతా బలగాలు (Security Forces), మావోయిస్టుల (Maoists) మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో డివిజన్ కమిటీ సభ్యుడు ఐతు అలియాస్ యోగేష్ కోర్సా ...
CRPF’s Major Anti-Maoist Operation Concludes Successfully Along Telangana-Chhattisgarh Border
In a significant boost to national security efforts, the Central Reserve Police Force (CRPF) has successfully concluded a nine-day-long anti-Maoist operation across the rugged ...
కర్రెగుట్టలపై బేస్ క్యాంప్.. సీఆర్పీఎఫ్ ఆపరేషన్ సక్సెస్
తెలంగాణ- ఛత్తీస్గఢ్ (Telangana-Chhattisgarh) సరిహద్దులలో విస్తరించిన కర్రెగుట్టలపై (Karregutta)సీఆర్పీఎఫ్ (CRPF) నిర్వహించిన భారీ భద్రతా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆపరేషన్ 9 రోజుల పాటు కొనసాగింది. మావోయిస్టుల (Maoists) చొరబాట్లను అడ్డుకునేందుకు ...
భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంఘటనలో మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గరియాబంద్ ఎస్పీ ప్రకటన ప్రకారం.. ఈ ఎన్కౌంటర్ నిన్న గరియాబంద్ ...
ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో ఛత్తీస్గడ్ రాష్ట్రం నారాయణపూర్, దంతెవాడ జిల్లాలలోని దక్షిణ అబూజ్మాద్ అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం కేంద్ర బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. భద్రతా దళాల ఎన్కౌంటర్లో ...
మావోయిస్టుల సంచలన లేఖ.. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో “సమతా” పేరిట ఒక సంచలన లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో వారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కార్పొరేట్ ...