Maha Kumbh Mela

నేటితో మ‌హా ఆధ్యాత్మిక మ‌హోత్స‌వానికి ముగింపు

నేటితో మ‌హా ఆధ్యాత్మిక మ‌హోత్స‌వానికి ముగింపు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ ప్రాంతంలో జ‌రుగుతున్న మహా ఆధ్యాత్మిక మ‌హోత్స‌వం నేటితో ముగియ‌నుంది. బుధవారం మహా శివరాత్రి పర్వదినంతో మ‌హాకుంభ‌మేళా కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు దేశవిదేశాల నుంచి కోట్లాది భక్తులు ...

మ‌హా కుంభ‌మేళాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ

మ‌హా కుంభ‌మేళాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ

ఆధ్యాత్మిక మహోత్స‌వం మహా కుంభమేళా ముకేశ్ అంబానీ కుటుంబం సంద‌డి చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ కుటుంబం పుణ్య‌స్నానం ఆచ‌రించింది. ముకేశ్ అంబానీ త‌న తల్లి, కుమారులతో కలిసి ...

మహా కుంభమేళాలో మ‌రో అగ్నిప్ర‌మాదం..

మహా కుంభమేళాలో మ‌రో అగ్నిప్ర‌మాదం..

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో శుక్రవారం మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భ‌క్తులు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ప్ర‌మాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం మంటలను అదుపులోకి ...

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) తొక్కిసలాటలో 30 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయార‌ని ఉన్న‌తాధికారులు బుధ‌వారం ప్ర‌క‌టించారు. పుణ్య‌స్నానానికి భ‌క్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో మంగ‌ళ‌వారం ...

ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు మోదీ

ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు మోదీ

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హాజరవుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఫిబ్రవరి 10న వచ్చి త్రివేణీ ...

రూ.9కే ఫుల్ మీల్స్.. కుంభమేళా భక్తులకు బంపర్ ఆఫర్!

రూ.9కే ఫుల్ మీల్స్.. కుంభమేళా భక్తులకు బంపర్ ఆఫర్!

ఉత్తర ప్రదేశ్‌లో మహా కుంభమేళా వేడుకల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ‘మా కి రసోయి’ అనే ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. వారణాసిలోని రాణి నెహ్రూ ఆస్ప‌త్రిలో నంది సేవా సంస్థాన్ ...

మహా కుంభమేళా-2025.. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు పూర్తి

మహా కుంభమేళా-2025.. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు పూర్తి

జ‌న‌వ‌రి 13 నుంచి 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమైంది. భక్తుల సౌకర్యాల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ...