Lok Sabha Voting
‘జమిలి’ బిల్లు.. లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్
జమిలి బిల్లును జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)కు పంపడంపై లోక్సభలో చర్చ జరిగింది. చర్చ అనంతరం సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. మొత్తం 369 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇందులో ...