Legislative Council
మండలిలో ఆఖరి రోజు ఆరు బిల్లులు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనమండలి (Legislative Council) చివరి రోజు (Last Day) సభ (Session)లో ఆరు కీలక బిల్లులకు ఆమోదం (Approval) తెలిపింది. చర్చ అనంతరం ఆమోదం పొందిన ఈ బిల్లులు ...
మండలి చైర్మన్కు అవమానం.. సీఎం క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసన మండలి (Legislative Council)లో ఈరోజు తీవ్ర గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు (Moshen Raju) పట్ల కూటమి ప్రభుత్వం అవమానకర వైఖరి ...
Naidu silencing people’s voice in Assembly… Opposition Denied Its Democratic Role
Leader of the Opposition Y.S. Jagan Mohan Reddy has accused the ruling coalition in Andhra Pradesh of deliberately stifling democratic debate by denying the ...
ఏపీ అప్పుల బండారం.. మండలిలో బట్టబయలు
ఏపీ అప్పులపై ఇన్నాళ్లుగా ప్రజల్లో కొనసాగుతున్న కన్ఫ్యూజన్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెరదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా అప్పుల గురించి వివరణ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ రూ.14 లక్షల ...
మండలి లైవ్ ప్రసారాలపై ఆంక్షలు.. వారికి భయపడేనా?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. లైవ్ ఫీడ్ ఓపెన్ సోర్స్ కట్ చేసింది. సెలెక్టీవ్గా కేవలం నాలుగు ఛానళ్లకు శాసనమండలి ఫీడ్ పంపుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ...
“జాకీ’’ల మధ్య నలిగిపోయిన లోకేష్
తెలుగుఫీడ్ డెస్క్: ముఖ్యమంత్రి కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను చట్టసభల సాక్షిగా తదుపరి నాయకుడిగా, భవిష్యత్తు వారసుడిగా చిత్రీకరించడానికి వేసిన వ్యూహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మంగళవారం నాడు శాసనమండలి సాక్షిగా లోకేష్ ...
సహనం కోల్పోయి.. ”అరేయ్, రా, బై” అంటూ లోకేశ్ చిందులు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి సభలో మాట్లాడారు. గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని వరుదు కళ్యాణి ఆరోపించారు. ...
నేడు శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు
తెలంగాణ శాసనసభ, శాసనమండలి మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ల ఖరారుపై కీలక చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రణాళికా శాఖ ఇటీవల నిర్వహించిన సామాజిక-ఆర్థిక ...














