Law and Order
జాతరలో మహిళా ఎస్ఐపై దాడి.. జుట్టుపట్టుకొని మరీ..
పోలీసులకే రక్షణ లేకపోతే, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? తాజాగా విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటనతో ఈ ప్రశ్న తలెత్తింది. జాతర వేడుకల్లో అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు తీవ్ర ...
‘ఎస్సీ వ్యక్తి డీజీపీ కాకూడదనే సస్పెన్షన్’ – ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2020 నుండి 2024 మధ్య పలుమార్లు విదేశాలకు వెళ్లి, ఆలిండియా సర్వీసు నిబంధనలను ...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం పోలీస్ శాఖను ఆదేశించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ...
వైఎస్ జగన్పై కేసు నమోదు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్లో గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్న మిర్చి రైతులను బుధవారం పరామర్శించారు. గుంటూరు పర్యటనకు వెళ్లిన ...
పోలీసులూ.. ఆ పేకాట ఆపండయ్యా.. – బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తవుతున్న వేళ అధికార కూటమి ప్రభుత్వంలోని బీజేపీ శాసనసభ్యుడు రాసిన లేఖ ఒకటి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తయారైంది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో ...
భారీ కాన్వాయ్తో గుంటూరుకు జగన్.. కనిపించని పోలీసులు
గుంటూరు రోడ్ల నిండా జనసందోహమే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ కాన్వాయ్తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జగన్ రాకతో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. మిర్చి ...
విడదల రజినీ మామపై హత్యాయత్నం?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజినీ మామపై హత్యాయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. చిలకలూరి పేటలోని పురుషోత్తపట్నం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విడదల రజినీ మామ లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న కారుపై ...
యాసిడ్ దాడి వెనుక విస్తుపోయే నిజాలు
అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం క్రితం నిశ్చితార్థం అయి త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిపై యాసిడ్తో దాడి చేయడమే కాకుండా బలవంతంగా గొంతలో ...
అర్ధరాత్రి కాల్పుల శబ్ధం.. ఆప్ ఎమ్మెల్యే మృతి
పంజాబ్ రాష్ట్రంలో అర్ధరాత్రి ఘోర ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగుల జరిపిన కాల్పుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్ప్రీత్ బస్సి గోగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పంజాబ్ ...
DMK పాలనపై అన్నామలై సంచలన ఆరోపణలు
తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై డీఎంకే పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే నేరస్తులు, రౌడీషీటర్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నామలై అన్నారు. శుక్రవారం ఆయన ...















