Latest Updates

Posani’s 700-km torture trek

Posani’s 1600-km torture trek

A 65-year-old actor’s grueling journey across Andhra Pradesh’s police stations and jails exposes a chilling tale of retribution. For Posani Krishna Murali, a veteran ...

వంశీ అరెస్టు వెనుక కుట్ర కోణం ఉంది.. - పంక‌జ‌శ్రీ‌

వంశీ అరెస్టు వెనుక కుట్ర కోణం ఉంది.. – పంక‌జ‌శ్రీ‌

వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌పై ఆయ‌న భార్య పంకజశ్రీ ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ త‌న‌కు స‌మాచారం ...

'ర‌మ్మ‌న్నారు.. వెళ్లిపోయారు'.. - డీజీపీ తీరుపై వైసీపీ అస‌హ‌నం

‘ర‌మ్మ‌న్నారు.. వెళ్లిపోయారు’.. – డీజీపీ తీరుపై వైసీపీ అస‌హ‌నం

వైసీపీ నేత వంశీ అక్ర‌మ అరెస్టుపై ప్ర‌భుత్వ తీరును, పోలీసుల వైఖ‌రిని నిర‌సిస్తూ, ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చిన వైసీపీ నేత‌ల‌ను అవ‌మానించేలా డీజీపీ హ‌రీష్ కుమార్ గుప్తా ప్ర‌వ‌ర్తించార‌ని ఆ పార్టీ నేత‌లు ...

మాజీ సీఎం భద్రతపై అనుమానాలున్నాయి - వైసీపీ

మాజీ సీఎం భద్రతపై అనుమానాలున్నాయి – వైసీపీ

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ నివాసం, క్యాంపు ఆఫీస్‌ స‌మీపంలో అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పోలీసుల‌ నోటీసుల‌కు వైసీపీ స్పందించింది. మాజీ సీఎం భ‌ద్ర‌త‌పై అనుమానాలు ఉన్నాయ‌ని, ప్ర‌భుత్వం మారిన వెంట‌నే వైఎస్ ...

'వారిని చెప్పుతో కొడ‌తా..' - సీఎం ర‌మేశ్ లేఖ‌పై ఆదినారాయ‌ణ‌రెడ్డి ఫైర్‌..

‘వారిని చెప్పుతో కొడ‌తా..’ – సీఎం ర‌మేశ్ లేఖ‌పై ఆదినారాయ‌ణ‌రెడ్డి ఫైర్‌..

ఏపీ బీజేపీలో ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఒకరు ఫిర్యాదుతో, మ‌రొక‌రు దూష‌ణ‌ల‌తో వార్త‌లకెక్కారు. ఎంపీ సీఎం ర‌మేశ్‌, ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి మ‌ధ్య వివాదం ముదిరిన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే ...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. క‌ర్నూలు వాసులు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. క‌ర్నూలు వాసులు మృతి

కర్ణాటక రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర‌ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు వద్ద ...