Latest Telugu News

SLBC ట‌న్నెల్ ప్ర‌మాదం.. 8 మంది మృత‌దేహాలు గుర్తింపు

SLBC ట‌న్నెల్ ప్ర‌మాదం.. 8 మంది మృత‌దేహాలు గుర్తింపు

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) టన్నెల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో గల్లంతైన ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను వెలికితీయేందుకు గ‌త ...