Latest News

కాంగోలో విషాదం: నదిలో పడవ బోల్తా, 148 మంది మృతి

కాంగోలో విషాదం: నదిలో పడవ బోల్తా, 148 మంది మృతి

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (Democratic Republic of Congo) లో తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. కాంగో నది (Congo River) లో ఓ పడవ (Boat) బోల్తా పడటంతో 148 మంది ...

An Emotional Homecoming: Posani Krishna Murali Breaks Down After Release from Jail

An Emotional Homecoming: Posani Krishna Murali Breaks Down After Release from Jail

After weeks of legal turmoil, Posani Krishna Murali finally walked free from Guntur Jail on Friday. As Posani Krishna Murali stepped out of Guntur ...

Posani Krishna Murali released from Guntur jail

పోసాని విడుద‌ల‌.. భావోద్వేగం

న‌టుడు, ర‌చ‌యిత‌, ఏపీఎఫ్‌డీసీ మాజీ చైర్మ‌న్ పోసాని కృష్ణ‌ముర‌ళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయ‌న‌పై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావ‌డంతో శ‌నివారం సాయంత్రం ఆయ‌న జైలు నుంచి విడుద‌ల ...

దాన్నే ప్రమోట్ చేస్తా.. బెట్టింగ్ యాప్స్ కాదు - ఆర్జీవీ సంచ‌ల‌నం

దాన్నే ప్రమోట్ చేస్తా.. బెట్టింగ్ యాప్స్ కాదు – ఆర్జీవీ సంచ‌ల‌నం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తాజాగా త‌న మూవీ ఈవెంట్‌లో బెట్టింగ్ యాప్స్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రామ్ గోపాల్ వ‌ర్మ నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న‌ తాజా చిత్రం పేరు ...

కృష్ణా నీటిని ఏపీ అక్ర‌మంగా త‌ర‌లించుకుంటోంది - సీఎం రేవంత్‌

కృష్ణా నీటిని ఏపీ అక్ర‌మంగా త‌ర‌లించుకుంటోంది – సీఎం రేవంత్‌

కేంద్ర‌మంత్రి సీఆర్ పాటిల్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి భేటీ ముగిసింది. ఢిల్లీలోని పాటిల్ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి సీఎం రేవంత్‌తో పాటు మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ...

ఢిల్లీ సీఎంపై వీడిన ఉత్కంఠ‌.. BJP కీలక నిర్ణయం

ఢిల్లీ సీఎంపై వీడిన ఉత్కంఠ‌.. BJP కీలక నిర్ణయం

ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ శాసనసభాపక్షం రేఖా గుప్తా(Rekha Gupta)ను ఢిల్లీ కొత్త ముఖ్య‌మంత్రిగా ఎన్నుకుంది. కాసేప‌టి క్రితం బీజేపీ(BJP) అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. రేఖా గుప్తా ...

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

గుంటూరు రోడ్ల‌ నిండా జ‌న‌సందోహ‌మే. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జ‌గ‌న్ రాక‌తో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో కిక్కిరిసిపోయింది. మిర్చి ...

టీటీడీ ఉద్యోగిపై బోర్డు స‌భ్యుడి బూతుపురాణం

టీటీడీ ఉద్యోగిపై బోర్డు స‌భ్యుడి బూతుపురాణం

గోవింద నామస్మరణతో మార్మోగే శ్రీ‌వారి కొండ‌పై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి స‌భ్యుడి బూతుపురాణం భ‌క్తుల‌ను తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది. బోర్డు స‌భ్యుడిగా భ‌క్తిభావాన్ని పెంచాల్సిన వ్య‌క్తి.. శ్రీ‌వారి ఆల‌య మ‌హాద్వారం వ‌ద్ద ...

బ‌న్నీ ఇంటిపై దాడి.. పిల్ల‌ల భద్రత కోసం ప్రత్యేక చర్యలు

బ‌న్నీ ఇంటిపై దాడి.. పిల్ల‌ల భద్రత కోసం ప్రత్యేక చర్యలు

తెలుగు సినీ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి చోటు చేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సిబ్బంది ఇద్ద‌రు పిల్ల‌లు అయాన్, అర్హల‌ను మామ చంద్రశేఖర్ ఇంటికి ...