Land Regularisation
చర్చ లేకుండానే లోకేష్ తోడల్లుడికి ప్రభుత్వ భూములు
జీవీఎంసీ కౌన్సిల్లో గీతం యూనివర్సిటీకి 5 వేల కోట్ల విలువచేసే భూముల క్రమబద్ధీకరణ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. చర్చకు అవకాశం ఇవ్వకుండానే అధికార దుర్వినియోగానికి పాల్పడి గీతంకు భూముల కేటాయింపును ...






