KV Rao
కేవీ రావుపై పరువు నష్టం దావా వేస్తా.. – ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన
కాకినాడ సీ పోర్టు అమ్మకంపై విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరు గంటలకు పైగా విచారించింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ...