Kutami Government

VeerayyaChoudhary’s Murder: Crime of Greed, Framed as Politics?

VeerayyaChoudhary’s Murder: Crime of Greed, Framed as Politics?

The shocking murder of TDP leader VeerayyaChoudhary in his own office has rocked Andhra Pradesh. Stabbed over 40 times by masked attackers, his death ...

భ‌య‌ప‌డేదే లేదు.. న్యాయ‌పోరాటం చేస్తా - విడ‌ద‌ల ర‌జిని

భ‌య‌ప‌డేదే లేదు.. న్యాయ‌పోరాటం చేస్తా – విడ‌ద‌ల ర‌జిని

ఆంధ్రప్రదేశ్‌లో మరో మాజీ మంత్రిపై కేసు న‌మోదైంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి వైసీపీ ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వారిపై వ‌రుస‌గా కేసులు న‌మోద‌వుతుండ‌గా, తాజాగా వైసీసీ మ‌హిళా నాయ‌కురాలు, ...

అయ్యో.. వీధి లైట్లే వారికి దిక్కా..

అయ్యో.. వీధి లైట్లే వారికి దిక్కా..

ఒకవైపు టెన్త్ పరీక్షలు.. మరోవైపు చదువుకుందామంటే ఇంట్లో చిమ్మ చీకటి.. ఏం చేయాలో అర్థం కాక చివరికి వీధి లైట్ల కింద చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి. ఏ వైపు నుంచి ఏ విష ...

Botsa Satyanarayana fires on the government for insulting Legislative Council Chairman Moshen Raju

మండ‌లి చైర్మ‌న్‌కు అవ‌మానం.. బొత్స ఆగ్ర‌హం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై విపక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్ మోషేన్‌రాజుపై వివక్ష చూపించారని బొత్స ...

ఇది తొలి హెచ్చ‌రిక‌.. కూట‌మి ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ ఫైర్‌

ఇది తొలి హెచ్చ‌రిక‌.. కూట‌మి ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ ఫైర్‌

యువ‌త‌, నిరుద్యోగుల ప‌క్షాన ప్ర‌తిప‌క్ష వైసీపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేప‌ట్టిన యువ‌త పోరు విజ‌య‌వంత‌మైంది. పోలీసుల ఆంక్ష‌లు అరెస్టుల‌ను లెక్క చేయ‌కుండా వైసీపీ నేత‌లు భారీ ర్యాలీల‌తో బ‌య‌ల్దేరి జిల్లా క‌లెక్ట‌రేట్‌ల‌లో ...

ఫ‌లించ‌ని అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. య‌ధాత‌థంగా గ్రూప్-2 మెయిన్స్‌

ఫ‌లించ‌ని అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. య‌ధాత‌థంగా గ్రూప్-2 మెయిన్స్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రూప్ 2 ప‌రీక్ష‌లు య‌ధాత‌థంగా కొన‌సాగుతున్నాయి. రోస్ట‌ర్ విధానాన్ని స‌వ‌రించిన అనంత‌రం గ్రూప్ 2 మెయిన్స్ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హంతో నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఆందోళ‌న కొన‌సాగించారు. ప్ర‌భుత్వానికి ...

'గ్రూప్‌-2' ఆందోళ‌న ఉధృతం.. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌ (వీడియో)

‘గ్రూప్‌-2’ ఆందోళ‌న ఉధృతం.. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌ (వీడియో)

ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని గ్రూప్‌-2 అభ్య‌ర్థులు వారి ఆందోళ‌న‌ను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో అభ్య‌ర్థులు రోడ్ల‌పై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. - వైఎస్ జ‌గ‌న్‌

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. – వైఎస్ జ‌గ‌న్‌

అన్న‌పూర్ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్న‌దాత బ‌తికే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ...

రేపు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్

రేపు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ రేపు (మంగ‌ళ‌వారం) వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామ‌ర్శించ‌నున్నారు. విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వంశీతో మాట్లాడ‌నున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా ...

ప్రభుత్వంపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజు ముందుంది.. - జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

ప్రభుత్వంపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజు ముందుంది.. – జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు వ్య‌తిరేక‌త రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంద‌ని, ఎన్నికల స‌మ‌యంలో ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో రాబోయే రోజుల్లో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజు కూడా వ‌స్తుంద‌ని వైసీపీ అధినేత‌, మాజీ ...