Kurnool Incident
మద్యం మత్తులో ఉపాధ్యాయుడి వీరంగం.. విద్యార్థులపై దాడి
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం సేవించి విద్యార్థులను చితకబాదాడు. ముద్దటమాగి గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక ...