KTR Vs Revanth Reddy

ప్ర‌జ‌ల ప్రాణాల‌కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? - కేటీఆర్ ఫైర్‌

ప్ర‌జ‌ల ప్రాణాల‌కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? – కేటీఆర్ ఫైర్‌

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది గల్లంతైన విషాద పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. BRS వర్కింగ్ ...