KTR on Telangana govt
‘భూములు వెనక్కి తీసుకుంటాం.. ఎవరు కొన్నా నష్టమే’
రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి (Serilingampally) మండలం కంచ గచ్చిబౌలి (Kanch Gachibowli) లోని సర్వే నంబర్ 25లో 400 ఎకరాల భూములపై కొనసాగుతున్న వివాదం మరింత వేడెక్కుతోంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ...






