Krishna Water Dispute
కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా తరలించుకుంటోంది – సీఎం రేవంత్
కేంద్రమంత్రి సీఆర్ పాటిల్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ ముగిసింది. ఢిల్లీలోని పాటిల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్తో పాటు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ...
నేడు కేఆర్ఎంబీ సమావేశం.. పరిష్కారం దొరికేనా..?
కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక సమావేశం సోమవారం హైదరాబాద్లోని జలసౌధలో జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి పంపిణీ, అక్రమ నీటి వినియోగం ...