Kozhikode
ఆలయంలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
కేరళలోని కోజికోడ్ జిల్లా కోయిలండిలో భయానక ఘటన చోటుచేసుకుంది. మణక్కులంగర భగవతి గుడిలో ఉత్సవాల సందర్భంగా టపాసులు పేల్చడం ఏనుగులకు కోపం తెప్పించింది. రెచ్చిపోయిన ఏనుగులు ఆలయ పరిసరాల్లో బీభత్సం సృష్టించాయి. ఉత్సవం ...