Kouthalam

చాక్లెట్ల ఆశ చూపి ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. ఏపీలో పెరుగుతున్న దారుణాలు

చాక్లెట్ల ఆశ చూపి ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. ఏపీలో పెరుగుతున్న దారుణాలు

కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్, బిస్కెట్ కొనిస్తానని మాయమాటలు చెప్పి, ...