Kotthu Satyanarayana
చంద్రబాబు విధ్వంసం.. పురంధేశ్వరికి కనబడలేదా? – మాజీమంత్రి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పనిచేస్తుందని ఆరోపిస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ...