KK Raju
రేపు నర్సీపట్నంలో జగన్ పర్యటన.. వైసీపీ నేతల హెచ్చరికలు
అనకాపల్లి (Anakapalli) జిల్లా నర్సీపట్నం (Narsipatnam)లో రేపు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) పర్యటించనున్నారు. మొదట జగన్ పర్యటనకు అనుమతులు నిరాకరించినా.. ఇవాళ ఆంక్షలతో ...
వీధి వ్యాపారులపై కూటమి కక్షసాధింపు – వైసీపీ ఆగ్రహం
వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న నిరుపేద కుటుంబాలపై ప్రభుత్వం కక్షపూరిత చర్యలు తీసుకుంటోందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ...







