Kidnap Incident

శ్రీ‌కాకుళంలో వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసు ...