Khammam news

వెలుగుమట్ల భూ వివాదం.. కవితతో పాటు 33 మందిపై కేసులు

వెలుగుమట్ల భూ వివాదం.. కవితతో పాటు 33 మందిపై కేసులు

ఖమ్మం నగరంలో వెలుగుమట్ల భూ బాధితుల సమస్య మరోసారి రాజకీయంగా వేడెక్కింది. భూదాన భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జాగృతి అధినేత కవిత సోమవారం రాత్రి ...

'నారాయణ' హాస్టల్‌లో దారుణం.. విద్యార్థుల మధ్య ఫైట్‌

‘నారాయణ’ హాస్టల్‌లో దారుణం.. విద్యార్థుల మధ్య ఫైట్‌

ఖమ్మం నగరంలోని (Khammam City) వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న నారాయణ కాలేజీ హాస్టల్‌ (Narayana College Hostel)లో జరిగిన ఘర్షణ కలకలం రేపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై సెకండ్ ఇయర్ విద్యార్థి ...

ఖ‌మ్మంలో జగన్ ఫ్యాన్స్‌పై కేసు.. తుమ్మ‌ల కుమారుడి ప్రేమేయ‌ముందా..?

ఖ‌మ్మంలో జగన్ ఫ్యాన్స్‌పై కేసు.. తుమ్మ‌ల కుమారుడి ప్రేమేయ‌ముందా..?

ఏపీ మాజీ సీఎం (Former AP Chief Minister), వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పుట్టినరోజు సంబ‌రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న అభిమానులు ...

'పోయాం.. మోసం'.. - చంద్రబాబు, దేవినేని పేరుతో నకిలీ వీడియో కాల్స్

‘పోయాం.. మోసం’.. – చంద్రబాబు, దేవినేని పేరుతో నకిలీ వీడియో కాల్స్

‘చేసుకున్నోడికి.. చేసుకున్నంత మ‌హ‌దేవా’ అనే నానుడి గుర్తుందా..? సామెత‌కు క‌రెక్ట్‌గా స‌రిపోయే సంఘ‌ట‌నే ఆంధ్ర‌రాష్ట్రంలో జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌ అధికార తెలుగుదేశం పార్టీని వీడియో కాల్స్ అంటేనే భ‌య‌పెట్టేలా చేస్తోంది. క్యాడ‌ర్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ...

ఖమ్మంలో గంజాయి మత్తులో దుకాణంపై దాడి, పెట్రోల్ దహనం

ఖమ్మంలో గంజాయి మత్తులో దుకాణంపై దాడి, పెట్రోల్ దహనం

ఖమ్మం (Khammam) నగరంలో రౌడీయిజం (Rowdyism), గంజాయి (Ganja) మత్తులో దాడులు (Attacks) పెరిగిపోతున్నాయి. తాజాగా, నగరపాలక సంస్థ పరిధిలోని గోపాలపురం (Gopalapuram) వద్ద హైవేపై ఉన్న ఒక కిరాణా దుకాణం (Shop)పై ...

"ఢీ" డ్యాన్సర్ ఆత్మహత్య.. అభిపై సంచలన ఆరోపణలు

“ఢీ” డ్యాన్సర్ ఆత్మహత్య.. అభిపై సంచలన ఆరోపణలు

బుల్లితెర‌పై పాపుల‌ర్ అయిన డ్యాన్సింగ్ షో “ఢీ” డ్యాన్స‌ర్ కావ్య కల్యాణి (24) ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆమె మరణానికి “ఢీ” ...

వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖిల్లా వరంగల్‌లోని మామునూరు నాలుగో బెటాలియన్ సమీపంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇనుప స్తంభాలను ...