Kerala News
కేరళ మాజీ సీఎం, కమ్యూనిస్ట్ దిగ్గజం అచ్యుతానందన్ కన్నుమూత
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమ దిగ్గజం వీఎస్. అచ్యుతానందన్ (101) సోమవారం తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన 2006 నుంచి 2011 వరకు కేరళ ...
కార్గో షిప్లో అగ్నిప్రమాదం.. రెండో రోజూ పేలుళ్లు
కేరళ తీరాన్ని తాకిన కార్గో నౌకలో (Cargo Ship) ఉద్రిక్తత కొనసాగుతోంది. సింగపూర్ నుంచి వచ్చిన ఈ కంటైనర్ షిప్ (Container Ship)లో మంగళవారం రెండో రోజు కూడా భారీ మంటలు, పేలుళ్లు ...
కేరళ సీఎం ఆఫీస్, నివాసానికి బాంబు బెదిరింపు
కేరళలో (Kerala) ఇటీవల బాంబు బెదిరింపులు (Bomb Threats) తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (Chief Minister’s Office) మరియు ఆయన అధికారిక నివాసమైన క్లిఫ్ హౌస్ (Cliff ...
ఆలయంలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
కేరళలోని కోజికోడ్ జిల్లా కోయిలండిలో భయానక ఘటన చోటుచేసుకుంది. మణక్కులంగర భగవతి గుడిలో ఉత్సవాల సందర్భంగా టపాసులు పేల్చడం ఏనుగులకు కోపం తెప్పించింది. రెచ్చిపోయిన ఏనుగులు ఆలయ పరిసరాల్లో బీభత్సం సృష్టించాయి. ఉత్సవం ...
యెమెన్లో కేరళ నర్సుకు మరణశిక్ష..
యెమెన్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆమెను కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని, ప్రియ ఫ్యామిలీ కూడా మరణశిక్ష నుంచి తప్పించేందుకు తీవ్ర ...
నటుడు దిలీప్ శంకర్ అనుమానాస్పద మృతి
మలయాళ నటుడు దిలీప్ శంకర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో ఆయన శవమై కనిపించారు. సమాచారం ప్రకారం, రెండు రోజుల క్రితం దిలీప్ ...
ఎంటీ వాసుదేవన్ నాయర్ కన్నుమూత
మలయాళ సాహిత్య ప్రముఖుడు, రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ (91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణ వార్తకు కేరళ రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన మృతిపై ...