Kapu Reservation Movement
నాడు రంగా, ముద్రగడ.. నేడు అంబటి.. వైసీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కాపు నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మాజీ మంత్రి అంబటి ...






