Jyothi Yarraji
జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం
2024 ఏడాదికి సంబంధించిన క్రీడా రంగంలో విశిష్ట ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో, దేశంలో అత్యున్నత ...
అర్జున, ఖేల్రత్న అవార్డు గ్రహీతలకు జగన్ అభినందనలు
అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖకు చెందిన జ్యోతి యర్రాజీని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. జ్యోతి తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ గౌరవం తెచ్చారని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ...