Judicial Visit
నేడు అరకు లోయకు విశిష్ట అతిథుల రాక
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో 25 మంది న్యాయమూర్తుల బృందం నేడు అరకు లోయను సందర్శించనుంది. ఉదయం విశాఖపట్నం నుంచి కిరండూల్ పాసింజర్ రైలులో అరకు రైల్వేస్టేషన్కి న్యాయమూర్తులు ...