JPC
లోక్సభలో మూడు కీలక బిల్లులు.. ప్రతిపక్ష ఆందోళన
లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను సభలో ప్రతిపాదించారు. ...
INDIA కూటమిలో చేరికపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
INDIA, NDA కూటములకు వైసీపీ మద్దతుపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టమైన క్లారిటీ ప్రకటన చేశారు. “మేము ఇద్దరి కూటములకు సమాన దూరంలో ఉంటాం” అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...
‘జమిలి’ బిల్లు.. లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్
జమిలి బిల్లును జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)కు పంపడంపై లోక్సభలో చర్చ జరిగింది. చర్చ అనంతరం సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. మొత్తం 369 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇందులో ...








