Jogulamba Gadwal

తెలంగాణలో పిడుగుపాటుకు ఆరుగురు దుర్మరణం

తెలంగాణలో పిడుగుపాటుకు ఆరుగురు దుర్మరణం

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం పిడుగుపాటుకు గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి.నిర్మల్ జిల్లాలోని పెంబి మండలం, గుమ్మనుయోంగ్లాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు ముగ్గురు ...

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు: వాతావరణ శాఖ వెల్లడి

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు: వాతావరణ శాఖ వెల్లడి

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 7, 8, 9) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని ...

రైతులకు సంకెళ్లు.. పోలీసులు స‌స్పెండ్‌

రైతులకు సంకెళ్లు.. పోలీసులు స‌స్పెండ్‌

జోగుళాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలోని పెద్ద ధన్వాడ (Pedda Dhanwada) శివారులో ఇథనాల్ కంపెనీ (Ethanol Company)కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లిన ఘటనపై తెలంగాణ ...