Job Aspirants
రోడ్ల మీద అభ్యర్థులు.. దుబాయ్ క్రికెట్ మ్యాచ్లో మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫొటో వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేపట్టగా, విద్యా శాఖ మంత్రి లోకేశ్ దుబాయ్లో జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ ...
ఫలించని అభ్యర్థుల ఆందోళన.. యధాతథంగా గ్రూప్-2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోస్టర్ విధానాన్ని సవరించిన అనంతరం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి ...
‘గ్రూప్-2’ ఆందోళన ఉధృతం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)
పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు వారి ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...