Jagan Mohan Reddy

దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?

దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేర‌కు టెక్క‌లి పోలీస్ స్టేష‌న్‌లో దువ్వాడ‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులు ...

ఈవీఎంలపై అనుమానాలు.. భారత్‌లో మాత్రమే వినియోగం ఎందుకు?

దేశంలో ఈవీఎంలపై అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రధానంగా దేశంలో ఎన్నికల పరిస్థితేంటీ అన్న ప్రశ్నలు కొన్ని రోజులుగా విపక్షాల్లో చర్చకు వస్తున్నాయి. బీజేపీ సార‌థ్యంలోని కూటములు విజయాన్ని సాధిస్తున్న సమయంలో, ప్రతిపక్షాలు ఈవీఎంలపై ...