Jadha Shravan Kumar Advocate

ఆ భూమి ఎలా కేటాయిస్తారు..? ఏబీఎన్ రాధాకృష్ణకు ఏపీ హైకోర్టు షాక్

‘ఆ భూమి ఎలా కేటాయిస్తారు..?’ – ఏబీఎన్ రాధాకృష్ణకు ఏపీ హైకోర్టు షాక్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి త‌ల‌మానికంగా ఉన్న విశాఖ‌ప‌ట్నంలో ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌కు విలువైన భూములు కేటాయించ‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఛానల్‌కు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఉచితంగా ...

నిందితుల‌ను రోడ్డుపై న‌డిపిస్తారా..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

నిందితుల‌ను రోడ్డుపై న‌డిపిస్తారా..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ, బహిరంగ ప్ర‌దేశాల్లో తిప్పుతూ అవమానించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (PIL)పై ...