Investments
రెడ్బుక్ పాలనకు భయపడే.. బాబు దావోస్ పర్యటనపై ఆర్కే రోజా కామెంట్స్
దావోస్ పర్యటనకు వెళ్లి ఒక్క పరిశ్రమతో కూడా ఎంవోయూ కుదుర్చుకోలేక ఉత్త చేతులతో తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు బృందంపై వైసీపీ మండిపడుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్పై వైసీపీ అధికార ప్రతినిధి, ...
దావోస్ సదస్సు.. చంద్రబాబుపై రేవంత్దే విజయం
బోలెడన్ని ఆశలు, పాన్ ఇండియా లెవల్ ప్రచారంతో దావోస్ సదస్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బృందంపై.. అసలు అనుభవమే లేని రేవంత్ బృందం విజయం సాధించింది. పెట్టుబడులు ఆకర్షించడం, ఎంవోయూలు చేసుకోవడంలో ...
కీలక ఒప్పందం.. తెలంగాణలో యూనిలీవర్ పెట్టుబడులు
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనిలీవర్ గ్లోబల్ సీఈవోతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూనిలీవర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తాజాగా, ...
సింగపూర్ పర్యటన ముగిసింది.. దావోస్కు రేవంత్ బృందం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రెండు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్లోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. ...
నేడు దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum) సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు ...
ఫిబ్రవరి 1 సెలవు రోజు.. స్టాక్ మార్కెట్లు ఓపెన్!
2025 ఫిబ్రవరి 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్ సూచీలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) పనిచేయనున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ రోజు కేంద్ర బడ్జెట్ ...