Investigation
ఫార్ములా ఈ– కారు రేసుపై ఏసీబీ నివేదిక
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కీలక విషయాలను వెల్లడించింది. నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ ప్రభుత్వం కి సమగ్ర నివేదికను సమర్పించినట్లు సమాచారం. ఈ ...
‘విశాఖ సెంట్రల్ జైలు’ వివాదంలో ట్విస్ట్
అధికారులు తమను హింసిస్తున్నారని కొందరు ఖైదీలు లేఖ రాసిన ఉదంతం పై దర్యాప్తు చేపట్టడానికి విశాఖ కేంద్ర కారాగారానికి (Visakhapatnam Central Prison) జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ (DIG) రవికాంత్ (Ravikant) ...
కన్నకూతురును భిక్షాటన ముఠాకు అమ్మిన కసాయి తండ్రి (Video)
విజయవాడ (Vijayawada) రైల్వే స్టేషన్ (Railway Station)లో మూడేళ్ల బాలిక (Three-Year-Old శ్రావణి అదృశ్యం కావడం, ఆమెను తండ్రి సైకం మస్తాన్రావు (Mastan Rao) కేవలం రూ. 5,000కు అమ్మిన దారుణ ఘటన ...
డ్రైవర్ హత్యకేసులో వినుత కోటకు బెయిల్
శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్చార్జ్ వినుత కోటకు డ్రైవర్ రాయుడు హత్య కేసులో మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు రెండు రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ ...
బెట్టింగ్ యాప్ కేసులో సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు
హైదరాబాద్ (Hyderabad): బెట్టింగ్ యాప్ (Betting App) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు(Notices) ...
సిగాచీ ప్రమాదంపై ఎట్టకేలకు స్పందన: భారీ పరిహారం ప్రకటన
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పాశమైలారం (Pashamylaram)లోని సిగాచీ కంపెనీ (Sigachi Company)లో జరిగిన ఘోర ప్రమాదంపై ఎట్టకేలకు ఆ సంస్థ (Organization) స్పందించింది (Responded). తీవ్ర విమర్శలు, సీఎం(CM) రేవంత్ రెడ్డి ...
పాశమైలారం ఘటన.. హెచ్ఆర్సీ సీరియస్
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పాశమైలారం (Pashamylaram)లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద (Fire Accident) ఘటనను రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) (HRC) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై జులై 30లోగా విచారణ ...
టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. ఆ వ్యక్తిపై అనుమానాలు
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీ న్యూస్లో సీనియర్ జర్నలిస్ట్ మరియు యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ వోటార్కర్ (40) శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని చిక్కడపల్లి జవహర్ నగర్లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ...
బెంగాల్ అత్యాచార కేసు.. క్రిమినల్ లాయర్ చుట్టూ వివాదం
పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన అత్యాచార కేసులో మనోజిత్ మిశ్రా అనే క్రిమినల్ లాయర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కోల్కతాలోని సౌత్ కలకత్తా లా కాలేజీ ప్రాంగణంలో జూన్ 25న 24 ఏళ్ల ...















