Indian Railways
ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం.. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరోసారి తీరని అన్యాయం జరిగింది. రైల్వేజోన్లో అతి ముఖ్యమైన కేకే లైన్ (కోరాపుట్–కిరండుల్ లైన్) (KK Line – Koraput–Kirandul Line) లేకుండానే ...
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు.. విజయవాడ వాసి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State), అనకాపల్లి జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. టాటానగర్ (జార్ఖండ్) నుంచి ఎర్నాకుళం (కేరళ) వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ (18189) (Ernakulam Express – Train No. ...
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. ఎన్ని అంటే..
విమానాల్లో విపరీతమైన రద్దీ నెలకొంటుండటంతో పాటు, పట్టణాల నుంచి గ్రామాల వైపు వెళ్లే ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసిన దక్షిణ మధ్య రైల్వే ...
‘మొంథా’ తుఫాన్ ఎఫెక్ట్.. భారీగా రైళ్ల రద్దు
బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన ‘మొంథా’ (‘Montha’) తుఫాన్ (Cyclone) తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో, భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది. తూర్పు కోస్టల్ రైల్వే (ECoR) మరియు దక్షిణ మధ్య ...
పంజాబ్లో తప్పిన ఘోర రైలు ప్రమాదం
పంజాబ్ (Punjab)లో భారీ రైలు ప్రమాదం (Train Accident) తృటిలో తప్పింది. అమృత్సర్-సహర్సా (Amritsar–Saharsa) గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో (Garib Rath Express ) అకస్మాత్తుగా మంటలు చెలరేగినా, ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. శనివారం ...
సరిహద్దు రాష్ట్రానికి కీలక కనెక్టివిటీ, భద్రతకు బలం!
దేశంలో మరో రాష్ట్రం ప్రధాన రైల్వే నెట్వర్క్తో అనుసంధానించబడింది. ప్రధానమంత్రి ‘కనెక్ట్ నార్త్ ఈస్ట్’ మిషన్ కింద మిజోరం రాష్ట్రం ఇప్పుడు భారతీయ రైల్వే మ్యాప్లో చేరింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మిజోరం ...
Above the Eiffel: India’s Chenab Bridge Sets World Record
On June 6, 2025, Prime Minister Narendra Modi inaugurated the world’s tallest railway bridge—the Chenab Railway Bridge—an extraordinary feat of engineering perched 359 meters ...
చినాబ్ వంతెన ప్రారంభం.. ఈ రైల్వే బ్రిడ్జ్ ఘనతలివే..
జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లోని రియాసీ జిల్లా (Reasi District)లో చినాబ్ నది (Chenab River)పై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (Tallest Railway Bridge)ను ప్రధానమంత్రి (Prime ...
Nationwide Railway Upgrade: Modi Flags Off 103 Stations, 4 in Telugu States
In a major push towards modernizing India’s railway infrastructure, Prime Minister Narendra Modi virtually inaugurated 103 Amrit Bharat Railway Stations from Bikaner, Rajasthan on ...
రైల్వే స్టేషన్లకు మోదీ శ్రీకారం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ (Amrit Bharat) రైల్వే స్టేషన్లను రాజస్థాన్ (Rajasthan) నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మొత్తం 18 రాష్ట్రాల్లో వీటిని ...














