India vs Malaysia

మలేసియాపై భారత్ దూకుడు.. 2.5 ఓవర్లలోనే గెలుపు

మలేసియాపై భారత్ దూకుడు.. 2.5 ఓవర్లలోనే గెలుపు

మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వెస్టిండీస్‌పై విజయంతో టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించిన భారత అమ్మాయిలు, మంగళవారం మలేసియాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అదిరిపోయే విజయం సాధించారు. ...