India News

మ‌ళ్లీ తెర‌పైకి కృష్ణజింక కేసు.. చిక్కుల్లో బాలీవుడ్ తారలు

మ‌ళ్లీ తెర‌పైకి కృష్ణజింక కేసు.. చిక్కుల్లో బాలీవుడ్ తారలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింక వేట కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. 1998లో జోధ్‌పూర్‌లోని కంకాణీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో బాలీవుడ్ ప్రముఖులైన సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, ...

Rahul Gandhi’s Unexpected Visit to PMO

Rahul Gandhi’s Unexpected Visit to PMO

Rahul Gandhi’s sudden visit to Prime Minister Narendra Modi at the PMO on Monday evening set off a wave of speculation across political circles ...

మోడీతో రాహుల్ భేటీ.. ఏం జ‌రుగుతోంది..?

మోడీతో రాహుల్ భేటీ.. ఏం జ‌రుగుతోంది..?

కాంగ్రెస్ అగ్రనేత (Congress Senior Leader), లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) కు వెళ్లారు. ఆయన అక్కడ సీబీఐ కొత్త డైరెక్టర్‌ ...

ఏపీ పోలీసుల‌పై మ‌రోసారి హైకోర్టు సీరియ‌స్‌

ఏపీ పోలీసుల‌కు హైకోర్టు సీరియ‌స్‌ వార్నింగ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసుల‌ (Andhra Pradesh Police)పై హైకోర్టు (High Court) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఒక వ్య‌క్తిని అరెస్టు చేసిన స‌మ‌యాన్ని కోర్టుకు త‌ప్పుగా నివేదిస్తారా..? అని మండిప‌డింది. గ‌తంలోనూ మాదిగ మ‌హాసేన ...

"నీళ్లు ఆపేస్తే.. మోదీ శ్వాస ఆపేస్తాం".. - మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హ‌ఫీజ్ సయ్యద్

“నీళ్లు ఆపేస్తే.. మోదీ శ్వాస ఆపేస్తాం”.. – మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హ‌ఫీజ్ సయ్యద్

ప‌హ‌ల్గామ్‌ (Pahalgam)లో ఉగ్ర‌దాడి (Terror Attack) నేప‌థ్యంలో పాకిస్తాన్‌ (Pakistan)పై (భార‌త్) చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మూడు రోజుల క్రితం ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన దాడి పాక్ ప్రేరేపిత దాడిగా అనుమానాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో ...

“We’ll Hunt Them Down, Make Them Pay”: PM Modi’s Stern Warning After Pahalgam Terror Attack

“We’ll Hunt Them Down, Make Them Pay”: PM Modi’s Stern Warning After Pahalgam Terror Attack

The brutal terrorist attack in Pahalgam, Jammu & Kashmir, that claimed the lives of innocent civilians has shaken the nation. In a powerful and ...

నోట్ల క‌ట్ట‌ల వివాదం.. న్యాయ విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొల‌గింపు

నోట్ల క‌ట్ట‌ల వివాదం.. న్యాయ విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొల‌గింపు

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం పెను వివాదం సృష్టించింది. ఈ ఘటనలో ఆయన నివాసంలో కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు బయటపడటంతో, అవి దాదాపు ...

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. బికనీర్ జిల్లా దేశ్ఋనోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, ఓ కారుపై భారీ ట్రక్కు ట్రాలీ పడటంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు ...

దారుణం.. మంట‌ల్లో చిక్కుకొని చిన్నారులు స‌జీవ‌ ద‌హ‌నం

దారుణం.. మంట‌ల్లో చిక్కుకొని చిన్నారులు స‌జీవ‌ ద‌హ‌నం

జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో ఘోర ప్రమాదం జరిగింది. జగన్నాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువాల్ గ్రామంలో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం ఊహించని విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో ...

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

2024లో సంభవించిన ప్రకృతి విపత్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ (ఫిబ్రవరి 19) భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు ...