india-news
Karnataka: 16 లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం… కర్ణాటక ప్రభుత్వ సంచలన నిర్ణయం
By TF Tirupati
—
కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు (Children below 16 years) సోషల్ మీడియా (Social Media) వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. ...






