India News

“We’ll Hunt Them Down, Make Them Pay”: PM Modi’s Stern Warning After Pahalgam Terror Attack

“We’ll Hunt Them Down, Make Them Pay”: PM Modi’s Stern Warning After Pahalgam Terror Attack

The brutal terrorist attack in Pahalgam, Jammu & Kashmir, that claimed the lives of innocent civilians has shaken the nation. In a powerful and ...

నోట్ల క‌ట్ట‌ల వివాదం.. న్యాయ విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొల‌గింపు

నోట్ల క‌ట్ట‌ల వివాదం.. న్యాయ విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొల‌గింపు

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం పెను వివాదం సృష్టించింది. ఈ ఘటనలో ఆయన నివాసంలో కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు బయటపడటంతో, అవి దాదాపు ...

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. బికనీర్ జిల్లా దేశ్ఋనోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, ఓ కారుపై భారీ ట్రక్కు ట్రాలీ పడటంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు ...

దారుణం.. మంట‌ల్లో చిక్కుకొని చిన్నారులు స‌జీవ‌ ద‌హ‌నం

దారుణం.. మంట‌ల్లో చిక్కుకొని చిన్నారులు స‌జీవ‌ ద‌హ‌నం

జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో ఘోర ప్రమాదం జరిగింది. జగన్నాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువాల్ గ్రామంలో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం ఊహించని విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో ...

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

2024లో సంభవించిన ప్రకృతి విపత్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ (ఫిబ్రవరి 19) భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు ...

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్ర‌భుత్వంపై ధ్వజమెత్తారు. కుంభ‌మేళాలో స‌రైన ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతుందని ...

విషాదం.. ఆయోధ్య‌ రామాలయ ప్రధానార్చకులు కన్నుమూత

విషాదం.. ఆయోధ్య‌ రామాలయ ప్రధానార్చకులు కన్నుమూత

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి (Ram Janmabhoomi) ప్రధాన అర్చ‌కులు మహంత్ సత్యేంద్ర దాస్ (87) (Satyendra Das) తుదిశ్వాస విడిచారు. బీపీ, షుగ‌ర్‌తో బాధపడుతున్న స‌త్యేంద్ర దాస్‌ను కుటుంబ ...

సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు.. రాష్ట్రపతి ఆఫీస్‌ తీవ్ర స్పందన

సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు.. రాష్ట్రపతి ఆఫీస్‌ తీవ్ర స్పందన

కేంద్ర బడ్జెట్‌ (Union Budget) సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియా గాంధీ (Sonia Gandhi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అన్నీ తప్పుడు హామీలే ...

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) తొక్కిసలాటలో 30 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయార‌ని ఉన్న‌తాధికారులు బుధ‌వారం ప్ర‌క‌టించారు. పుణ్య‌స్నానానికి భ‌క్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో మంగ‌ళ‌వారం ...

బాలికపై సామూహిక హ‌త్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష

బాలికపై సామూహిక హ‌త్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష

ఛత్తీస్‌గ‌ఢ్‌లో బాలికపై సామూహిక హత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా కలిచివేసింది. ఈ కేసులో ఛత్తీస్‌గ‌ఢ్ కోర్టు ఐదుగురికి మరణశిక్షను విధించింది, అదే విధంగా మ‌రో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంచ‌ల‌న ...