India Economy
ఫ్యూచర్లో రాజధాని నిర్మాణమంటే అమరావతే స్ఫూర్తి – కేంద్రమంత్రి
అమరావతి నిర్మాణ పనులు వేగం అందుకున్నాయని, భవిష్యత్తులో రాజధాని నిర్మాణమంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు చాలా పెద్ద త్యాగం చేశారని చెప్పారు. ...
జీఎస్టీలో రెండు శ్లాబులే? – మంత్రుల బృందం కీలక నిర్ణయం
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన జీఎస్టీ విధానంలో పెను మార్పులకు సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నాలుగు వేర్వేరు శ్లాబుల కింద పన్నులు వసూలు చేస్తున్న జీఎస్టీని ఇకపై కేవలం రెండు శ్లాబులకే ...
ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఎంత?
పన్ను విధానం (Tax Policy), డిజిటల్ పేమెంట్స్ (Digital Payments), పెన్షన్ స్కీమ్ (Pension Schemes) లకు సంబంధించి కీలక మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతున్నాయి. వీటి ప్రభావం దేశవ్యాప్తంగా ...
నేడు కేంద్ర బడ్జెట్.. ఆశల్లో మధ్యతరగతి ప్రజలు
కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో 2025-26 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రకటించనున్నారు. ఈ బడ్జెట్లో రైతులు, పేదలు, ...










