India Earthquake News
కోల్కతాలో భూకంపం.. ప్రజల్లో భయాందోళన
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప ప్రకంపనలతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ...