India Champions
పాకిస్తాన్ మ్యాచ్ ఆడకుండానే ఫైనల్ టికెట్ దక్కబోతుందా?
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 సెమీఫైనల్లో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. గతంలో ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైన నేపథ్యంలో, ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్పై కూడా ఉత్కంఠ ...
20న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్గా యువీ!
డబ్ల్యూసీఎల్ (WCL) (వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్) 2025 జూలై 18న యునైటెడ్ కింగ్డమ్ (United Kingdom)లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. జూలై 20న ...