Illegal Mining
తమిళనాడుకు ఏపీ మట్టి.. యథేచ్ఛగా గ్రావెల్ దందా
ధన దాహం కోసం నేలమ్మను, పచ్చని ఆహ్లాదకరమైన ప్రకృతిని మింగేస్తున్నారు కొందరు అక్రమార్కులు. చిత్తూరు (Chittoor) జిల్లా జీడి నెల్లూరు (J.D.Nellore) నియోజకవర్గంలో గ్రావెల్ దందా (Gravel Mafia) ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. ...
జనసేన ఎమ్మెల్యే అనుచరుల మట్టి తవ్వకాలు బట్టబయలు
తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామం వద్ద జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతోంది. పోలవరం కాలువలకు తూట్లు పొడిచి, అక్కడి నుండి మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు ...
బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికుల మృతి
దక్షిణాఫ్రికాలోని స్టీల్ ఫాంటైన్ ప్రాంతంలో పాడుబడిన బంగారు గనిలో చోటు చేసుకున్న ఘటన భయానక విషాదానికి కారణమైంది. ఈ గనిలో అక్రమ మైనింగ్ చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ...









