human rights violation police

అమెరికాలో పోలీస్ నిర్లక్ష్యం.. కర్నూలు యువతి మృతికి రూ.262 కోట్ల పరిహారం

అమెరికాలో పోలీస్ నిర్లక్ష్యం.. కర్నూలు యువతి మృతికి రూ.262 కోట్ల పరిహారం

అమెరికాలో జరిగిన హృదయవిదారక ఘటనకు న్యాయపరమైన తుది తీర్పు లభించింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలు యువతి జాహ్నవి కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి సియాటెల్ ...