High Court
కేటీఆర్కు బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత
ఫార్ములా-ఈ కార్ రేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు ...
గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. హత్యాయత్నం కేసులో కీలక తీర్పు
వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గౌతమ్రెడ్డి అభ్యర్థనను స్వీకరించిన ...
హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని.. నేడు విచారణ
తనకు జారీ చేయబడిన నోటీసులను క్వాష్ చేయాలని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించారని ఆరోపిస్తూ పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం ...
జర్నలిస్టు కేసులో మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్!
తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు మరో పెద్ద షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ...
పవన్ కల్యాణ్కు షాకిచ్చిన వలంటీర్లు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఆయనపై కేసును పునర్విచారణ చేయాలని మహిళా వలంటీర్ల తరఫున క్రిమినల్ రివిజన్ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ను ప్రముఖ న్యాయవాది ...
హైకోర్టులో సజ్జల భార్గవ్కు ఊరట
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనపై 13 కేసులు నమోదు చేసింది. కాగా, తనపై నమోదైన కేసులపై సజ్జల ...
హెల్మెట్ ధరించాల్సిందే.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తే రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. ఇటీవలే ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు, మూడు నెలలలో 667 మంది ...