High Court Notices
రూ.920 కోట్ల ఈ-స్టాంప్ స్కామ్.. టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
అనంతపురం జిల్లా (Anantapur District) కళ్యాణదుర్గం నియోజకవర్గంలో (Kalyandurg Assembly Constituency) ఈ–స్టాంపుల (E-Stamp Papers) ముసుగులో జరిగిన భారీ కుంభకోణంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుమారు రూ.920 కోట్ల ...






