health department
బతకడానికి తాగే పాలు, నీళ్లలోనూ కల్తీ – చంద్రబాబు సర్కార్పై జగన్ ఫైర్
ఏపీలో పాలు, నీళ్లు కల్తీ ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న డయేరియా (Diarrhea), ఫుడ్ పాయిజన్ ...
కల్తీ పాలు, కల్తీ నీళ్లు.. ప్రజల ప్రాణాలు గాల్లో, నాయకులు ఆటపాటల్లో!
ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఈరోజు ప్రాణ భయంతో గడుపుతుంటే… గెలిచిన నాయకులు (Winning Leaders) అసెంబ్లీ అనంతరం ఆటపాటల్లో మునిగితేలుతున్నారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పాలు ...
మంత్రి ఇలాకాలో దారుణం.. కల్తీ ఆహారం తిని 70 మంది బాలికలకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రభుత్వ బాలిక హాస్టల్స్ (Government Girl Hostel)లో వరుస సంఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మొన్న అనకాపల్లి (Anakapalli)లో భోజనం (Food)లో బొద్దింక (Cockroach), నిన్న శ్రీకాళహస్తి (Srikalahasti)లో ఉప్మా ...
భయపెడుతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో ఏడుగురు మృతి
దేశంలో కోవిడ్ మహమ్మారి (COVID Pandemic) ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య (Positive Case Count) పెరుగుతోంది. మూడు వారాల క్రితం డబుల్ డిజిట్కే పరిమితమైన కరోనా కేసులు.. ...
ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్పాయిజన్.. ఒకరు మృతి, 30 మందికి తీవ్ర అస్వస్థత
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రిలో (Erragadda Mental Hospital) విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఆసుపత్రిలో వడ్డించిన భోజనం తిన్న తర్వాత దాదాపు 30 మందికి పైగా మానసిక ...
షాకింగ్ ఘటన.. 5 క్వింటాళ్ల కుళ్లిన చికెన్ సీజ్, ఎక్కడంటే
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. చికెన్ను తాకాలంటేనే జనం జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త మాంస ప్రియులను బెంబేలెత్తిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అన్నానగర్లోని పలు చికెన్ సెంటర్లపై ఆకస్మిక దాడులు ...











